ప్రియమైన స్నేహితులారా , అందరికి మా నమస్కారములు.మా సంఘంలో ఇప్పటివరకు 85 మంది సభ్యులు చేరినారు.
గాంధీ జయంతి సందర్భం గా మా సంఘం అక్టోబర్ 2 వ తేది సాయంత్రం 6 గంటల కు శ్రీ పన్నాల దామోదర శాస్త్రి గారి ఇంటి ఆవరణ యందు క్రింది పెర్కొందిబడిన సభ్యులను సన్మానిన్చినాము.
- శ్రీ పన్నాల దామోదర శాస్త్రి
- శ్రీ Dr కొప్పుల రామా రావు
- శ్రీ కట్టి నారాయణ రెడ్డి
- శ్రీ పాపిశెట్టి మానయ్య
- శ్రీ బిరదవోలు మారుతి రావు
ముఖ్య అతిధి గా శ్రీ అనంతుల రాజారెడ్డి గారు విచ్చేసినారు.
.
మా తదుపరి కార్యక్రమము గా, కాలనీ లో "క్లీన్ & గ్రీణ్" కార్యక్రమము నిర్వహించుటకు నిర్ణైంచుట జరిగినది.
సభ్యులకు తేది మరియు సమయము సర్కులర్ ద్వారా తెలియచేయబడును.
ధన్యవాదములు.
NNSCF
15 -10 -2011
No comments:
Post a Comment